Posts

Showing posts from November, 2022

*డిసెంబర్ 9న జరిగే మెట్రో రైల్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ పై కేటీఆర్ సమీక్ష

Image
* నగర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సన్నాహక సమావేశం హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,డిజిపి, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని, శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పా...

Minister KTR holds meeting on preparations for Hyd Metro Rail Phase-II foundation stone laying ceremony

HYDERABAD: Minister K.T. Rama Rao held a meeting on preparations to be made for the ceremony on December 9, 2022 when Hon'ble Chief Minister Sri K Chandrashekar Rao would lay the foundation stone for Hyderabad Metro Rail Phase-II. The 31-kms Airport Express Metro which takes off from Raidurg Metro Terminal Station at Mindspace junction will pass through Biodiversity junction, Kazaguda road and touches Nanakramguda junction on the Outer Ring Road (ORR), and reaches Shamshabad International Airport.  KTR said that besides benefiting people who travel to and fro Shamshabad International Airport, the Metro Line will make the journey comfortable for  employees who travel to Hyderabad from suburban locations enroute. The project is another major step in strengthening the public transportation system in the city.  Home Minister Mohd. Mahmood Ali, Education Minister P Sabitha Indra Reddy, Animal Husbandry Minister Talasani Srinivas Yadav, Chevella MP Dr. G. Ranjith Reddy, MLAs Ar...

మెట్రోలైన్ ఫేస్ -2 కారిడార్ DPR ఆమోదం, 2023-24 బడ్జెట్ లో పెట్టాలని కేంద్రమంత్రి హారదీప్ సింగ్ పూరి కి లేఖ రాసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్:14, నవంబర్ 22:  *మెట్రోలైన్ ఫేస్ -2  కారిడార్ DPR ఆమోదం,2023-24 బడ్జెట్ లో పెట్టాలని కేంద్రమంత్రి హారదీప్ సింగ్ పూరి కి లేఖ రాసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ *31 km విస్తరణకు రూ.8,453 కోట్లతో DPR * **బి.హెచ్.ఈ. ఎల్. నుండి లక్డికపూల్ వరకు 26 km & నాగోలు నుండి ఎల్. బి. నగర్ వరకు 5 km* దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైద్రాబాద్ నగరంలోని  మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టుటకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి కి రాసిన లేఖలో రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి వివరించారు.. చాలా వేగంగా పెరుగుతున్న నగర ప్రజల అవసరాలకనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాలని తెలిపారు.ఇప్పటికే మొదటి దశ కింద నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నగరానికే కలికితురాయిగా నిలిచిందని మంత్రి కె. టి. ఆర్. పేర్కొన్...

Real Estate PE Investments Log 40% Annual Rise in 1H FY23 - ANAROCK Capital

Image
Mumbai, 10 October 2022:  Investor confidence in Indian real estate is increasing steadily on the back of improvement in the Indian economy despite global headwinds, and the continued robustness of its real estate industry. PE investments registered an increase of 40% in 1H FY23 as compared to 1H FY22, reports  ANAROCK Capital’s FLUX - H1 FY23  edition.     The Top 10 Deals   These accounted for 86% of the total value of PE investments in 1H FY23 as compared to 80% in 1H FY22.   Top 10 PE Deals in 1H FY23 Investor Investee Location Asset Class Deal Amount (USD Mn) Debt  or  Equity CPPIB TRIL Multiple Commercial                                              700 Equity Brookfield Bharti Enterprises NCR Commercial   ...

Housing Sales in Top 7 Cities to Create New Peak in 2022, Breach Previous High of 2014

Image
  Total housing sales will exceed 3.6 lakh units in the top 7 cities in 2022; the last peak in 2014 saw 3.43 lakh units sold The first 9 months of 2022 saw new supply and absorption exceed the whole of 2019 with approx. 2.73 lakh units sold and 2.65 lakh units launched MMR & NCR led 9M 2022 with approx. 1,30,450 units sold - 48% of the share of the total sales New launches in 2022 are lower than the previous peak of 2014 when >5.45 lakh units were launched in the top 7 cities MMR & Hyderabad top new supply in 9M 2022, contributing 54% of total new launches   Mumbai 26 October 2022:  Going by the momentum in housing sales in the ongoing festive period and that of the first three quarters this year, 2022 will likely breach the previous peak of 2014 with all-time high sales across the top 7 cities. Latest ANAROCK data projects total sales in the top 7 cities to exceed 3.6 lakh units in 2022. In the previous peak year of 2014, the top 7 cities saw 3.43 lakh units s...

Hyderabad, NCR, Bengaluru Top NRI Housing Wish List - Survey

Image
  Majority of NRI participants in the latest CII-ANAROCK Consumer Sentiment Survey will buy properties in any of these 3 cities Over 77% NRI respondents want bigger homes - 54% seek 3BHKs, 23% prefer 4BHKs and just 22% will consider 2BHKs; in pre-Covid survey, 40% preferred 2BHKs 63% NRI respondents currently prefer premium homes priced between INR 90 lakh - 1.5 Cr; in last year's survey, 59% NRIs preferred luxury homes priced between INR 1.5 - 2.5 Cr Demand for real estate as an investment asset class continues to grow - 71% NRI respondents prefer residential real estate investment over stocks, FDs, gold, etc. - up from 55% in the pre-Covid period   Mumbai, 2 November 2022:  The depreciating rupee value and the continuing buoyancy in the Indian residential real estate market are significant draws for NRIs to invest in their country of origin. The latest  CII-ANAROCK Consumer Sentiment Survey  shows that Hyderabad, NCR, and Bengaluru are NRIs' top picks for hous...